కంటి వెలుగు:ఇప్పటికి 23,22,198 మందికి కంటి పరీక్షలు, 4,96,654 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 లక్షల 22 వేల 198 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి...
తెలంగాణలో ముగిసిన గ్రూప్-4 దరఖాస్తు ప్రక్రియ.. 8,180 పోస్టులకు జులై 1న పరీక్ష నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ
తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం సాయంత్రం గం.5తో గడువు ముగియగా.. మోత, 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది....
సీఎం జగన్ ను కలిసిన ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీతలు, రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్న ఏపీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) జాతీయ అవార్డు గ్రహీతలు మరియు న్యూఢిల్లీలో ఇటీవల రిపబ్లిక్ డే పరేడ్లో...
పిల్లలు బాబోయ్ – సునయన చెప్పిన పేరెంటింగ్ టిప్స్
“Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్...
మూన్ బిస్కట్స్ తయారు చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తరలించనున్న కుటుంబ సభ్యులు?
గత నెల 27న అస్వస్థతకు లోనైన సినీ నటుడు నందమూరి తారకరత్న తదనంతర పరిస్థితుల్లో బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నా...
మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు, నేటి నుంచే అమల్లోకి…
దేశంలో అమూల్ బ్రాండ్ పాల ధరలు మరోసారి పెరిగాయి. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ బ్రాండ్ పేరుతో పాలు మరియు పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమూల్...
జగనన్నకు చెబుదాం కార్యక్రమం సన్నాహకాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమం సన్నాహకాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను సంతృప్తస్థాయిలో పరిష్కరించడమే ప్రధాన...
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పోసాని కృష్ణమురళి, కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) ఛైర్మన్గా పోసాని కృష్ణమురళి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి వెళ్లే వరకు తనకు రాజకీయాలు తెలియవని, గౌతమ్...
ఫిబ్రవరి 6న తెలంగాణ బడ్జెట్, 8న బడ్జెట్, పద్దులపై సభలో కీలక చర్చ
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24 సమావేశాలు ఈరోజు (ఫిబ్రవరి 3, శుక్రవారం) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా తొలిరోజు ఉభయసభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు....















































