9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 313 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి
ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉన్న 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో క్లినికల్ మరియు...
ప్రముఖ నేపథ్య గాయని, ‘పద్మ భూషణ్’ అవార్డు గ్రహీత వాణీ జయరాం కన్నుమూత
ప్రముఖ నేపథ్య గాయని, జాతీయ అవార్డు గ్రహీత వాణీ జయరాం కన్నుమూశారు. శనివారం చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతం హాడోస్ రోడ్లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా ఆమె వయస్సు 78...
కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం.. పోల్ ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నియామకం
త్వరలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-మేలో జరిగే ఎన్నికల కోసం అధికార పక్షమైన బీజేపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకునే...
దేశంలో కొత్తగా 128 మందికి కరోనా పాజిటివ్, 220.56 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 128 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,83,250కు చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక (40), కేరళ (32), పుదుచ్చేరి...
ఫిబ్రవరి 6న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్-2023 ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్రవరి 6, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని మోదీ బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: సభలో మంత్రి కేటీఆర్, అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య మాటల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో అధికార పార్టీ, ఎంఐఎం పార్టీ నేతల...
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ హౌస్ అరెస్ట్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూమా కుటుంబంపై అవినీతి అరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ నిరూపించాలని సవాల్...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్...
రెండో రోజూ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24 సమావేశాలు శుక్రవారం ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (ఫిబ్రవరి 4, శనివారం) రెండో రోజూ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే...
క్యాన్సర్ నివారణలో 2030 నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ – మంత్రి విడదల రజిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్యాన్సర్ నివారణలో 2030 నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని. ఈ మేరకు ఆమె శనివారం వరల్డ్ క్యాన్సర్...












































