దేశంలో కరోనా: కొత్తగా 811 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు ఎంతంటే?

811 Corona Positive Cases 2 Deaths Reported in India in Last 24 Hours, India Records 811 New Covid Cases, 2 Covid Deaths Nov 9th, Mango News, Mango News Telugu, India Logs 811 Covid Positive Cases, 811 New COVID19 Cases In Telangana, COVID19 Cases In India, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, India COVID News

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. ఇటీవల 1000 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 811 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 9, బుధవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,62,952 కు, మరణాల సంఖ్య 5,30,511 కి పెరిగిందని తెలిపారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 1,29, 097కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.63 శాతంగా నమోదైంది.

అలాగే గత 24 గంటల వ్యవధిలో 1,271 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,18,882 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.78 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 13,559 (0.03%) మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − one =