Home Search
%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4 - search results
If you're not happy with the results, please do another search
స్వాతంత్య్ర వజ్రోత్సవాలు: తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు, రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత
దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన...
మహిళా సాధికారతపై బీజేపీ నేతల ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్
మహిళా సాధికారతపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. మహిళల పట్ల గౌరవంతో మహిళా సాధికారతపై తప్పుడు ప్రచారాలు ఆపాలని సూచించారు....
కొలువైన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహస్వామి, ఆరురోజుల పాటు వైభవంగా ప్రతిష్టాపన మహోత్సవం
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు పునఃనిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నూతన ఆలయ జీర్ణోద్ధరణ వేడుకలు...
వైభవంగా శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత దంపతులు
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు పునః నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నూతన ఆలయ జీర్ణోద్ధరణ...
ప్రధాని మోదీకి 8 ప్రశ్నలు సంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఎనిమిది ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలు నిస్సహాయులుగా ఉండిపోయారని టీఆర్ఎస్ పార్టీ కీలక నేత,...
ఇది కేంద్ర ప్రభుత్వ కపటత్వం కాదా?, అమిత్ షాకు ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు
బీజేపీ పార్టీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా...
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో పలు ప్రశ్నాస్త్రాలు సంధించిన ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహిస్తున్న “రైతు సంఘర్షణ...
ఎంపీ అరవింద్ ఈ మూడేళ్లలో పసుపు రైతులకు చేసిందేమీ లేదు – టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ మూడేళ్లలో పసుపు రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పసుపు బోర్డు కోసం 2016లో...
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై టీఆర్ఎస్ పార్టీ ధర్నా.. పాల్గొన్న మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లపై ధరల పెంపును నిరసిస్తూ,...
తెలంగాణ ప్రభుత్వ కృషితో, ప్రగతి బాటలో విద్యా వ్యవస్థ – టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కృషితో విద్యా వ్యవస్థ ప్రగతి బాటలో పయనిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో జయచంద్రిక అనే ఒక తెలంగాణ ఉద్యమకారిణికి ఉన్నత విద్య...