Home Search
నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
వ్యాక్సినేషన్ లో భారత్ సరికొత్త రికార్డు, గత 24 గంటల్లో 2.5 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో (సెప్టెంబర్ 17, శుక్రవారం) 2.5 కోట్లకుపైగా కోవిడ్...
కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో...
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 9, గురువారం సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన...
తెలంగాణ గవర్నర్ గా రెండేళ్లు పూర్తిచేసుకున్న తమిళిసై సౌందరరాజన్, పుస్తకం ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గవర్నర్ గా మూడో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో బుధవారం హైదరాబాద్ రాజ్ భవన్ లో మీడియా ప్రముఖులతో...
ఆరు రకాల రబీ పంటలపై కనీస మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా 2022-23 మార్కెట్ సీజన్లో ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక...
పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం, హైజంప్ లో రజత పతకం సాధించిన ప్రవీణ్ కుమార్
టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. శుక్రవారం నాడు పురుషుల హైజంప్ T-64 ఈవెంట్ లో ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. 18 ఏళ్లకే భారత్ తరపున పారాలింపిక్స్ లో...
అవని లేఖరా సరికొత్త ఘనత, ఒకే పారాలింపిక్స్ లో స్వర్ణం, కాంస్య పతకాలు కైవసం
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత మహిళా షూటర్ అవని లేఖరా మరోసారి సత్తా చాటింది. శుక్రవారం ఉదయం జరిగిన షూటింగ్ (50మీటర్ల 3P SH1) ఈవెంట్...
అట్టహాసంగా ప్రారంభమైన టోక్యో పారాలింపిక్స్-2020 గేమ్స్
టోక్యో పారాలింపిక్-2020 గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టోక్యోలోని నేషనల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ వేడుకలు...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: 11040 కోట్లతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ పథకం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అనురాగ్...
పార్లమెంట్ లో ఓబీసీ బిల్లుకు ఆమోదం
ఓబీసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఓబీసీ బిల్లు (రాజ్యాంగం 127 సవరణ బిల్లు-2021) ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందగా, గురువారం నాడు రాజ్యసభ కూడా ఆమోదించింది. దీంతో ఓబీసీ బిల్లుకు పార్లమెంట్ లో...