Home Search
నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
పీఎం కిసాన్: రైతులకు శుభవార్త, ఆగస్టు 9న 9.75 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో 2 వేల జమ
ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క మరో విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. దేశవ్యాప్తంగా మొత్తం 9.75 కోట్లమందికి పైగా రైతులకు రూ.19,500 కోట్లకుపైగా నిధులను ప్రధాని నరేంద్ర...
ఒలింపిక్స్ లో హాకీ సెమీఫైనల్లో భారత్ జట్టు ఓటమి, కాంస్య పతకం కోసం జర్మనీతో పోరు
టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో ఓటమి పాలైంది. మంగళవారం ఉదయం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ప్రపంచ నంబర్ వన్ బెల్జియం జట్టు, భారత్ పై 5-2 గోల్స్ తేడాతో...
బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన
బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు శనివారం నాడు సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని, రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ...
వైద్య కోర్సుల్లో ఓబీసీలకు 27, ఈడబ్ల్యూఎస్ కు 10 శాతం రిజర్వేషన్లు అమలు : కేంద్రం
వైద్య విద్య కోర్సుల్లో రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మరియు ఈడబ్ల్యూఎస్ కు(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు) 10%...
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన 5 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు ప్రముఖ నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో...
కర్ణాటకలో కీలక పరిణామం, రాజీనామా చేసిన సీఎం బీఎస్ యడియూరప్ప
కర్ణాటక రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం ఉదయం తన పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్...
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు, హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయం (రుద్రేశ్వర దేవాలయం) యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఆదివారం నాడు జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 44వ సమావేశంలో...
ఘనంగా టోక్యో ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు
టోక్యో ఒలింపిక్స్-2020 క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టోక్యోలోని నేషనల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ వేడుకలు...
భారీవర్షాలుతో కొండచరియలు విరిగిపడి రాయ్గఢ్ జిల్లాలో 36 మంది మృతి
మహారాష్ట్ర రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జిల్లాలలోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ క్రమంలో రాయ్గఢ్ జిల్లాలోని తలై గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో 36 మంది ప్రాణాలు...
పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి: మంత్రి కేటీఆర్
కేంద్రం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కేంద్ర సహాయమంత్రి జితేందర్సింగ్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయస్థాయి...