Home Search
ప్రధాని నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, ఇకపై ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24, బుధవారం మధ్యాహ్నం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు...
లాక్డౌన్ 5.0 : దేశంలో మరో రెండువారాలు లాక్డౌన్ పొడిగింపు?
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత పదిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మే 27, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా...
కరోనాపై పోరు: పీఎం కేర్స్ నుంచి రూ.3100 కోట్లు విడుదల
కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశంలో పలు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులతో సహా అన్ని వర్గాల నుంచి పీఎం కేర్స్ కు...
సాయంత్రం 4 గంటలకు రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి వివరాలు
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20...
దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండో విడత...
ఆ ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా లేదు…
దేశంలో ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పుడు ఐదు రాష్ట్రాలు కరోనా రహిత రాష్ట్రాలుగా మారాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిఓఎన్ఈఆర్) సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ 27,...
భారత్ లో 9000కు పైగా కరోనా కేసులు, 308 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విస్తరిస్తుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 13, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...
లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుంది. అయితే ఈ లాక్డౌన్...
మెట్రో అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్ మెట్రో అధికారులతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని దిల్ కుషా అతిథి గృహంలో ఫిబ్రవరి 15, శనివారం నాడు జరిగిన ఈ సమీక్షా...
పుల్వామా అమరులకు పలువురు నివాళులు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఆ ఘటనలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. పుల్వామా దాడి జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా...