Home Search
%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొత్తానికి ఆదర్శనీయంగా నిలిచేలా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు అందిస్తున్న చికిత్సలకు ప్రైవేటు బీమా సంస్థల కన్నా మంచి రేట్లు చెల్లిస్తున్నామని...
శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్రాణవాయువు (ఆక్సిజన్ ) కొరతతో వేలమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా మూడో వేవ్ ముంచెత్తుతోంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కూడా ఆక్సిజన్...
ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు స్థానిక ఏపీఎన్జీవో హోమ్ వద్ద రిలేనిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ఈ...
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు.. నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటులో ముందడుగు పడింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతీ లోక్సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు...
అగ్రవర్ణ పేద మహిళలకు భరోసా.. ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’
అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పకపోయినప్పటికీ...
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు.. త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉగాది లోపు...
నేడు మంత్రుల కమిటీ భేటీ.. పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై మొదలైన రగడ.. చివరకు సమ్మెకు దారి తీస్తోంది. ప్రభుత్వానికి.. ఉద్యోగులకు మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగించడానికి ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని నియమించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు...
నేడు సీఎస్కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఏపీ ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన కార్యాచరణ అమలుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. దీనికి తొలి అడుగుగా.. నేడు ఉద్యోగులు సీఎస్కు సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. 24న...
ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన ఏపీ ఉద్యోగ సంఘాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమ్మె సైరన్ మోగనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్ళనున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. విజయవాడలోని ఎన్జీవో...
ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. పీఆర్సీ సహా కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ప్రారంభమైన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు...