Home Search
%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఏపీకి వాతావరణశాఖ అలెర్ట్.. మూడు రోజులపాటు వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఈ క్రమంలో.. ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి...
ప్రతి పేదవారికి సొంత ఇల్లు మా ధ్యేయం : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్' పథకానికి ప్రభత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కు సంబంధించిన లేఅవుట్లు, వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా నేడు ప్రారంభించారు. ఈ స్మార్ట్...
ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా రెండో దశలో రాష్ట్రంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం, అంతటా కోవిడ్ మూడో దశ మొదలైన నేపథ్యంలో.. మళ్ళీ...
సినిమా టిక్కెట్ల విషయంలో త్వరలో మంత్రి పేర్ని నానిని కలువనున్న రాంగోపాల్ వర్మ
ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. అటు ఏపీ ప్రభుత్వానికి.. ఇటు ఇండస్ట్రీకి మధ్య ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరట్లేదు. ఇప్పటికే, కొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ...
పీఆర్సీపై ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులకు ముగింపు పడింది. పీఆర్సీపై ప్రకటన ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ విషయంలో ఉద్యోగులకు జగన్ సర్కార్ ఫిట్మెంట్పై స్పష్టత ఇచ్చింది....
ఏపీలో కరోనా ఎఫెక్ట్ – అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 33,339 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 547 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా...
అమరావతి ‘కేపిటల్ సిటీ’ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకి ప్రభుత్వం ప్రతిపాదన
అమరావతి రాజధాని నగరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన తెస్తోంది. గతేడాది రాజధానిలోని కొన్ని గ్రామాలను తొలగించి మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కొత్త...
ఏపీలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నెలల క్రితం ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. 13 వేలకు పైగా గ్రామాల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంచాయతీ ఎన్నికలు...
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు పై హైకోర్టు తీర్పు
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఇంతకుముందు ఉన్న పాత విధానంలోనే టికెట్ రేట్లు నిర్ణయించుకునే వెసులుబాటు...
ఏపీలో వృద్ధాప్య ఫించను పెంపు – ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లోని అవ్వా, తాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వృద్ధాప్య పెన్షన్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వృద్ధులకు నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పెన్షన్ రూ.2,500కు...