Home Search
నాదెండ్ల మనోహర్ - search results
If you're not happy with the results, please do another search
రేపు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిసెంబర్ 31, మంగళవారం నాడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజధానితో సహా...
రేపే కాకినాడలో పవన్ కళ్యాణ్ ‘రైతు సౌభాగ్య దీక్ష’
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 12, గురువారం నాడు రైతాంగ సమస్యలను బలంగా తెలియజేయడానికి ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు 'రైతు సౌభాగ్య దీక్ష'గా నామకరణం చేశారు. ‘జనసేన...
నవంబర్ 25న జనసేన పిఏసి సమావేశం
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం నవంబర్ 25, సోమవారం నాడు ఏర్పాటు చేసినట్టు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు...
డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు గుంటూరు జిల్లా మంగళగిరిలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కోంటున్న భవన...
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నూతన సభ్యులు నియామకం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 6, బుధవారం నాడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీని మరింతగా విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నలుగురు కొత్త సభ్యులను పొలిటికల్ అఫైర్స్ కమిటీలోకి తీసుకుంటున్నట్టుగా...
పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డ గువ్వల బాలరాజు
సోమవారం నాడు యురేనియం త్రవ్వకాలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్, వి.హనుమంతురావు, కోదండరాం, పీసీసీ అధ్యక్షుడు...
5,6 తేదీలలో జనసేన మేధోమధనం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇటీవలే కొన్ని నియోజక వర్గాల సమీక్ష సందర్భంగా నాయకులు, కార్యకర్తలను కలుసుకుని పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇక జనసేన...
జనసేన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండాకు...
కార్యకర్త కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఓదార్పు
భీమవరం మండలం తాడేరు గ్రామంలో అనారోగ్యానికి గురై మృతి చెందిన అభిమాని, జనసేన పార్టీ కార్యకర్త కొప్పినీడి మురళీకృష్ణ కుటుంబ సభ్యులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. మురళీకృష్ణ తల్లి, భార్య,ఇతర...
త్వరలో భీమవరానికి పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవలే నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్...