Home Search
బొత్స సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ శాసనమండలిలో గందరగోళం, 3 రాజధానుల బిల్లు అడ్డుకుంటున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. జనవరి 20న అసెంబ్లీలో ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లును ఈ రోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టబోగా టీడీపీ పార్టీ అడ్డుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా...
అసెంబ్లీలో రాజధాని రైతులకు హామీలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించిస్తున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రాష్ట్ర...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు....
రేపు రెండోసారి భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. జనవరి 7న తొలిసారిగా...
రేపు భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై నివేదికలను...
రాజధానిపై నివేదికల పరిశీలనకు హైపవర్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు హైపవర్ కమిటీని నియమించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన...
రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదిక అందజేసిన జీఎన్ రావు కమిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో డిసెంబర్ 20, శుక్రవారం నాడు జీఎన్ రావు కమిటీ సమావేశమైంది. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో...
రాజధాని అమరావతిపై టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం
'ప్రజా రాజధాని-అమరావతి' పేరిట టీడీపీ పార్టీ డిసెంబర్ 5, గురువారం నాడు రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించగా, 17 రాజకీయ...
కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 5, గురువారం నాడు కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కియా ఫ్యాక్టరీకి...
అవినీతిపై ఫిర్యాదులకు 14400 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై రాష్ట్ర ప్రజలు నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్...