Home Search
బొత్స సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 న జాతీయ జెండాను ఎగురవేసేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల పేర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్య్ర...
ఏపీలో సచివాలయ ఉద్యోగాల భర్తీ: సెప్టెంబర్ 20 నుంచి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి రాత పరీక్షలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఆగస్టు...
త్వరలో పరిపాలన రాజధానిగా విశాఖపట్నంకు సీఎం జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ(మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 31, శుక్రవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్శాఖ...
ఏపీలో ఆగస్టు 15 న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 8 వ తేదీన జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించే తదుపరి...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేత
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12...
ఏపీకి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు, 10 నిమిషాల్లో ఫలితం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం ఒక లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ...
కరోనా నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం...
మార్చ్ లోనే ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను మార్చ్ 2, సోమవారం నాడు హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుకు...
ఫిబ్రవరి 24న ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ,...
ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెక్రటరీని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ మినహా...