Home Search
నిర్మలా సీతారామన్ - search results
If you're not happy with the results, please do another search
నాన్గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై ఒకటే పరీక్ష
కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభలో 2020-21 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటివరకు ఒకటికిమించి పరీక్షలు...
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది – వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
ఈ రోజు లోక్ సభలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ముఖ్యంగా...
కేంద్ర బడ్జెట్ 2020-21 – లైవ్ అప్డేట్స్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ప్రజలు ఎంతో ఆశక్తి ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2020-21 ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు....
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31, శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. దేశ ప్రజల కలలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి...
ఢిల్లీ చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరి 22, బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. జనవరి...
జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు, రెండు విడతల్లో నిర్వహణ
2020-21 సంవత్సరానికిగానూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫార్సుల మేరకు జనవరి 31 నుంచి ఏప్రిల్ 3...
ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నవంబర్ 20, బుధవారం నాడు సమావేశమయ్యారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో...
నవంబర్ 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తేదీలను ఖరారు చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్ సభ, రాజ్యసభ కార్యదర్శులకు...
కార్పొరేట్ పన్ను తగ్గింపు, స్టాక్ మార్కెట్ జోరు
ఆర్థిక మందగమనంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కార్పొరేట్ కంపెనీలకు...
1.76 లక్షల కోట్ల బదిలీకి రిజర్వ్ బ్యాంకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్, అదనపు నిధులు బదలాయింపు చేయడానికి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా(ఆర్బీఐ) బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్...