Home Search
నిర్మలా సీతారామన్ - search results
If you're not happy with the results, please do another search
పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగుంచుకుని గురువారం మధ్యాహ్నం...
ఆగస్ట్ లో బిజీ బిజీగా సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 1వ తేదీన తన కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్తున్నారు, నాలుగు రోజుల జెరూసలేం పర్యటన అనంతరం ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు....
పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం?
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5 న 2019-2020 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రకటించారు. ఈ బడ్జెట్ ప్రకటన అనంతరం, భారతదేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్ లీటరుకు 2.45...
తెలంగాణ పై మోడీ వివక్ష చూపిస్తున్నాడు
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన దగ్గరనుండి, మోడీ ప్రభుత్వం ఆరు...
ఈ కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రాన్ని నిరాశ పరిచింది
తెరాస లోక్ సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. బంగారం, పెట్రోల్ మరియు డీజిల్ పై సుంకం...
లైవ్ అప్డేట్స్ – కేంద్ర బడ్జెట్ 2019-20
కేంద్ర బడ్జెట్ 2019-20 - లైవ్ అప్డేట్స్
చిన్న వ్యాపారులకు 59 నిమిషాల్లో లోన్ అందించే ఏర్పాటు
భారత్ మాల ఫేజ్- 2 అన్ని రాష్ట్రాలకు సహకారం
డీజిల్,...
ఆన్లైన్ గేమింగ్పై 28 % పన్ను.. ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?
ఒకప్పుడు ఎక్కడో విదేశాలలో మాత్రమే కనిపించే ఆన్ లైన్ గేమింగ్.. ఇప్పుడు భారతదేశంలోనూ ఫాస్ట్గా పాకిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. ఆన్లైన్ గేమింగ్పై ట్యాక్స్ వసూలు చేసేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేసింది.
అవును ..ఆన్లైన్...
కేంద్ర బడ్జెట్ 2023-24: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే…
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2023-24 కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయం రూ.45 లక్షల కోట్లుగా...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు.. పార్లమెంట్లో దుమారం, క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
గురువారం పార్లమెంట్లో ఒక అనుకోని వివాదంతో దుమారం రేగింది. కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అధీర్ రంజన్ చౌదరి...
దేశంలో బ్యాంక్స్, రైల్వేస్ ప్రయివేటీకరణపై వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
దేశంలో బ్యాంకులు మరియు రైల్వేల ప్రైవేటీకరణపై బిజెపి నాయకుడు వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ప్రజా సంక్షేమ ప్రభుత్వం' సమాజంలో ఆర్థిక అసమానతలను సృష్టించడం ద్వారా పెట్టుబడిదారీ విధానాన్ని...