Home Search
బిశ్వభూషణ్ హరిచందన్ - search results
If you're not happy with the results, please do another search
నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు పిటిషన్లపై విచారణ వాయిదా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవోలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు, అందుకు జారీ చేసిన...
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనగ రాజ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11, శనివారం నాడు విజయవాడలో...
ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనల్లో...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
గవర్నర్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో మార్చ్ 30 , సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న...
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల...
మార్చ్ 28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చ్ 29వ తేదీతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశమునట్టుగా తెలుస్తుంది....
ఏపీ గవర్నర్ తో టీడీపీ నేతల బృందం భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఫిబ్రవరి 29, శనివారం నాడు టీడీపీ పార్టీ నేతలు భేటీ అయ్యారు. రెండ్రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన సందర్భంగా పోలీసులు...
ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలి ప్రోరోగ్
ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలిలను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తునట్టు ఫిబ్రవరి 13, గురువారం నాడు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసన...
ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెక్రటరీని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ మినహా...