Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
ముచ్చింతల్ లో ముగింపు వేడుకలు.. చాటిచెప్పిన ‘సమతామూర్తి’ స్ఫూర్తి
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి...
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం – ప్రియాంక గాంధీ
త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని,...
బీజేపీలో చేరిన డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ స్టార్, రెజ్లర్ ది గ్రేట్ ఖలీ
పంజాబ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ లో విజయం కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ప్రచారాన్ని ముమ్మరం చేయగా, పలువురు కీలక...
శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ...
యూపీలో అఖిలేష్ యాదవ్ గెలుపుకోసం.. బెంగాల్ సీఎం మమత ఎన్నికల ప్రచారం
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ధీటైన ప్రత్యామ్నాయంగా నిలవడంకోసం అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ క్రమంలో.. త్వరలోనే జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ...
నేడు శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. త్రిదండి శ్రీచినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ వరకు జరగనున్న...
శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
హైదరాబాద్ ముచ్చింతల్లో జరుగుతున్న శ్రీరామనుజ సహస్రాబ్ది వేడుకల్లో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి చిన జీయర్ స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమం వేదికగా...
ఆగిన గాన కోకిల గానం.. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత
భారతీయ సినీ అభిమానులను దశాబ్దాలపాటు తన గాత్రంతో మురిపించిన గాన కోకిల మూగబోయింది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. గత నెల రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం...
నేడు వెస్టిండీస్ తో తొలి వన్డే.. 1000వ వన్డే మ్యాచ్ ఆడనున్న భారత్
నేటినుంచి ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు (ఆదివారం) జరగనున్న తొలి వన్డే...
శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం: చినజీయర్ స్వామి చేతుల మీదుగా అంకురార్పణ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటినుంచి 12 రోజులపాటు జరుగనున్న మహా క్రతువులో భాగంగా తొలిరోజైన బుధవారం ఉదయం...