Home Search
%E0%B0%A4%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
జీహెఛ్ఎంసీ పరిధిలో లక్ష మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ
ఆగస్టు 22 వ తేదీ నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలు తమ ఇండ్లలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...
ఆగస్టు 14 న మరో 26 బస్తీ దావాఖానాలు ప్రారంభం – మంత్రి తలసాని
ఆగస్టు 14 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మరో 26 బస్తీ దావాఖానా లను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
2 రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానాలు ప్రారంభం – మంత్రి తలసాని
ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన బస్తీ దవాఖానాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్...
ఆగస్టు 6 న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 6 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం...
హైదరాబాద్ నగరంలో 137 లింక్ మిస్సింగ్ రోడ్లను నిర్మిస్తున్నాం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేలా సమగ్రాభివృద్ధికి చేపట్టిన చర్యలలో భాగంగాట్రాఫిక్ సమస్యను పరిష్కరించుటకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అందుకనుగుణంగా ప్రధాన రోడ్లపై...
సనత్ నగర్ లో రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు కేటిఆర్, తలసాని
సనత్ నగర్ లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో 68.30 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు జూలై 29, బుధవారం ఉదయం 10.00 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి...
పశుసంవర్థక, మత్స్య శాఖలపై మంత్రులు హరీశ్ రావు, తలసాని సమీక్ష
పశు, మత్స్య, డైరీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలచేలా ముందుకు సాగాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు....
హైదరాబాద్ లో 6వ విడత హరితహారం ప్రారంభించిన మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రాంమోహన్, కమిషనర్ లోకేష్...
జూన్ 25 న అమీర్ పేటలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుండి ఆగష్టు 15 వరకు ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 25 వ తేదీన సనత్ నగర్...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తలసాని
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు 30 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పుట్ పాత్ లు, బస్ షెల్టర్లు, రోడ్లు తదితర అభివృద్ధి పనులను జూన్ 18, గురువారం నాడు రాష్ట్ర పశుసంవర్ధక,...