Home Search
%E0%B0%A4%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
వైసీపీ బీసీ చీఫ్ జంగా కృష్ణమూర్తి యాదవ్ పిలుపు
వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి యాదవ్ ఏపీ సీఎం జగన్పై చేసిన ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాలలో హాటును పుట్టించాయి. జగన్ బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని తెరపైకి తీసుకువస్తూ ఆయన...
తలసాని హ్యాట్రిక్ కొడుతారా..? సనత్నగర్లో గెలుపెవరిది..?
గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత కీలకమైన నియోజకవర్గం సనత్ నగర్. 1978లో సనత్ నగర్ నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగియడంతో అంతా ఫలితాల కోసం ఎదురు...
సనత్నగర్ నియోజకవర్గంలో మూడోసారి గెలిచిన నేతలే లేరా?
కొన్నాళ్లుగా సనత్నగర్ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఆ నియోజకవర్గంలో రెండు సార్లు నల్లేరు మీద నడకలా విజయం సాధించిన నేతలు.. మూడో సారి హ్యాట్రిక్ కొట్టాలన్న ఆశ...
వినాయక చవితి పండగ ఎప్పుడో తేల్చేసిన విద్వత్సభ..!
వినాయక చవితి వేడుకలు సమీపిస్తున్న వేళ పండగ ఎప్పుడు జరుపుకోవాలనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ శోభకృత్ నామ సంవత్సరంలో వినాయక చవితి పండగను భాద్రపద శుక్ల చతుర్థి అంటే సెప్టెంబర్ 18,...
హైదరాబాద్లో చేప మందు పంపిణీని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు (శుక్రవారం, శనివారం) చేప మందు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర...
సీఎం కేసీఆర్ నేతృత్వంలో మెడికల్ హబ్గా మారుతున్న తెలంగాణ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రాష్ట్రం మెడికల్ హబ్ గా మారుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని పీవీ...
జూన్ 22 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం.. వేడుకల నిర్వహణకు రూ.15 కోట్లు – మంత్రి తలసాని శ్రీనివాస్...
హైదరాబాద్లో ఘనంగా నిర్వహించే ఆషాఢ బోనాల వేడుకలు వచ్చే నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని, జంటనగరాల్లోని అన్ని ఆలయ...
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన.. జులై 9న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ ఏడాది జులై 9...
ఆసరా పెన్షన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, దళిత బంధు కార్యక్రమాలపై మంత్రి తలసాని సమీక్ష
ఆసరా పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అమలు...
మే నాటికి మన బస్తీ-మన బడి పనులను పూర్తి చేయాలి: మంత్రి తలసాని శ్రీనివాస్
మే నాటికి మన బస్తీ-మన బడి పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం...