Home Search
%E0%B0%A4%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
మాంసం ధరలు నియంత్రణలో ఉండేలా చూడాలి, అధికారులతో మంత్రి తలసాని
కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకోవడంపై సమగ్ర నివేదిక రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ ముగిసిన అనంతరం సమగ్ర...
14 వేల మంది సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేసిన మంత్రి తలసాని
ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులతో సమావేశమైన అనంతరం పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల...
సినిమా షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ పై సినీ ప్రముఖులుతో మంత్రి తలసాని చర్చ
తెలుగు సినిమా రంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తుందని సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మే 27, బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని...
పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి, సొంత నిధులతో సినీ కార్మికులకు సరుకులు
కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పశుసంవర్ధక,...
సనత్నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని విస్తృత పర్యటన
సనత్నగర్ నియోజకవర్గంలో మే 15, శుక్రవారం నాడు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్...
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రి తలసాని సమీక్ష
కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ద్ఖక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మే 12,...
మటన్ ధర రూ.700 కి మించి విక్రయిస్తే కఠిన చర్యలు – మంత్రి తలసాని
ఇష్టానుసారంగా వ్యవహరించి గొర్రెల ధరలను పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. మే 2, శనివారం నాడు మాసాబ్ ట్యాంక్లోని...
వలస కార్మికుల తరలింపుకు కేంద్రమే రైళ్లు నడపాలి – తలసాని
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలులో సడలింపులు జారీచేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏప్రిల్ 30, గురువారం నాడు బన్సీలాల్...
హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి తలసాని
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లై ఓవర్ లు, స్కైవేలు, బిటి రోడ్లు, వీడీసీసీ రోడ్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పశుసంవర్ధక,...