Home Search
డీజీపీ మహేందర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్స్
తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. మొత్తం 19 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం నాడు...
గోల్కొండ కోటపై జాతీయజెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో రాష్ట్రంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముందుగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని, అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి...
సైబరాబాద్ సీపీ సజ్జనార్ సహా ఐదుగురు ఐపీఎస్ లకు ఉత్కృష్ట్ సేవా పతకాలు
సుదీర్ఘకాలంపాటు విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందింస్తున్న రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ బలగాలకు కేంద్ర హోమ్ శాఖ "ఉత్కృష్ట్ సేవా పదక్" పతకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పతకాలను ప్రదానం చేసే...
లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయేలా యాదాద్రిలో సౌకర్యాలు ఉండాలి: సీఎం కేసీఆర్
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, కొన్ని లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి...
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు రాజ్ భవన్ లో స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతం పలికారు. అనంతరం రాజ్...
తెలంగాణలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను 75 వారాలు పాటుగా ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ వేడుకల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: సీఎస్
భారత స్వాతంత్య్ర 75 వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్చి 11, 12 తేదీల్లో...
దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లలో టాప్ 10లో నిలిచిన జమ్మికుంట పోలీస్ స్టేషన్
దేశంలోని 16,671 పోలీస్ స్టేషన్లలో టాప్ 10 లో నిలిచిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను కేంద్ర హోమ్ శాఖ గురువారం నాడు విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణలో కరీంనగర్ జిల్లాలోని...
హైదరాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ బయోటెక్ సందర్శన
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీ పురోగతిని పరిశీలించేందుకు శనివారం నాడు మూడు నగరాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు...
నేడు హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ, స్వాగతం పలికేది వీరే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్” పేరుతో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...