Home Search
డీజీపీ మహేందర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణలో రాష్ట్రంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముందుగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని, అమరవీరుల స్తూపం వద్ద నివాళర్పించారు. అనంతరం...
అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి, నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం ప్రగతిభవన్ నుంచి గన్పార్క్ వద్దకు చేరుకొని, అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు....
తెలంగాణ పోలీస్ శాఖలో తోలి కరోనా మరణం, హైదరాబాద్ లో కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కరోనాతో పోరాడి మే 20, బుధవారం మృతి చెందాడు. ఆయన వయసు 37 సంవత్సరాలు. నల్గొండ జిల్లాకు చెందిన దయాకర్ రెడ్డికి...
తెలంగాణలో టాప్-3 వ్యూహంతో లాక్డౌన్ అమలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్ను మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా త్రిముఖ వ్యూహాన్ని అమలు...
గవర్నర్ తమిళిసై తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 1, బుధవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...
ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ పొడిగింపు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మార్చ్ 27, శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు....
ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయం- సీఎం కేసీఆర్
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీని ప్రక్షాళన చేసి, భవిష్యత్ లో లాభాల బాట పట్టిస్తామని చెప్పారు. ఆర్టీసీని...
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, ఆర్టీసీ కార్మికులకు షాక్
అక్టోబర్ 5వ తేదీ నుంచి మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇకపై ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా...