Home Search
ద్రౌపది ముర్ము - search results
If you're not happy with the results, please do another search
ఎంపీ గోరంట్ల మాధవ్ ఘటన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఎంపీ మాధవ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రాష్ట్రానికి చెందిన డిగ్నిటీ ఫర్ వుమెన్ జేఏసీకి చెందిన పలువురు...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ యు.యు.లలిత్ శనివారం ఉదయం ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ యు.యు.లలిత్ చేత ప్రమాణ...
నేడు పదవీ విరమణ చేయనున్న సీజేఐ ఎన్వీ రమణ.. వీడ్కోలు సందర్భంగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. శుక్రవారంతో ఆయన పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు చీఫ్...
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2022: తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపిక
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గురువారం నాడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2022 కు ఎంపికైన ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించింది. దేశంలోని ఉపాధ్యాయుల విశిష్ట సేవలను గుర్తించడం మరియు వారి నిబద్ధతను గౌరవించండమే...
ఢిల్లీలో ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చినట్టు తెలుస్తుంది. కేంద్రం వద్ద...
తెలంగాణ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఆరుగురు ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ఇటీవలే కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు(జడ్జిలు) నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులుగా వారు మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఏనుగుల వెంకట వేణుగోపాల్,...
భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణస్వీకారం
భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు (ఆగస్టు 11, గురువారం) రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగదీప్ ధన్కర్ చేత...
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ యు.యు.లలిత్ నియామకం
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులు అయ్యారు. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ యు.యు.లలిత్ పేరును ఇటీవలే ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రానికి...
కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు
కామన్ వెల్త్ గేమ్స్-2022లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత్ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం...
కామన్ వెల్త్ గేమ్స్-2022: పదోరోజు 5 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్యాలు, 55కి భారత్ పతకాల సంఖ్య
కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ అథ్లెట్స్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గేమ్స్ లో 10వ రోజైన ఆగస్టు 7, ఆదివారం నాడు ఐదు స్వర్ణాలు,...