Home Search
నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్: రెండోరోజు భారత్ 294-7, రిషభ్ పంత్ సెంచరీ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషభ్...
భారత్ Vs ఇంగ్లాండ్ మూడో టెస్ట్: రెండు రోజునే భారత్ సంచలన విజయం
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్ట్ (డే/నైట్) లో భారత్ జట్టు 10 వికెట్ల తేడాతో...
భారత్-ఇంగ్లాండ్ డే/నైట్ టెస్టు: తోలి ఇన్నింగ్స్ లో భారత్ 99/3
అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ (డే/నైట్) లో స్పిన్నర్లు చెలరేగడంతో భారత్ జట్టు పట్టు బిగిస్తుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తోలి...
ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనే అంశంపై చర్చ
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర...
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తాం : జనసేన
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని జనసేన పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన...
లాక్డౌన్ 5.0 : దేశంలో మరో రెండువారాలు లాక్డౌన్ పొడిగింపు?
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత పదిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మే 27, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా...
కరోనాపై పోరు: పీఎం కేర్స్ నుంచి రూ.3100 కోట్లు విడుదల
కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశంలో పలు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులతో సహా అన్ని వర్గాల నుంచి పీఎం కేర్స్ కు...
దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండో విడత...
రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి : ఏపీ సీఎం వైఎస్ జగన్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తునట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు...
దేశంలో 17,000 దాటిన కరోనా కేసులు, 543 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 20, సోమవారం ఉదయానికి దేశంలో...