Home Search
కవిత - search results
If you're not happy with the results, please do another search
మహిళా కమిషన్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్, మార్చి 18న హాజరవుతానని లేఖ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి...
హైదరాబాద్లో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ దీక్ష.. పాల్గొన్న బండి సంజయ్ సహా పలువురు నేతలు
తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష చేపట్టింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేతృత్వంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు ఈరోజు సాయంత్రం 4...
రేపు బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం, పలు అంశాలపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం?
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు (మార్చి 10, శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఒకవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ఆధారాలు...
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం.. మరోసారి స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. ఈ మేరకు ఆయన హాత్ సే హాత్ జోడోయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి మానకొండూర్లో నిర్వహించిన...
హాథ్ సే హాథ్ జోడో యాత్ర.. సింగరేణి కార్మికులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గేట్ మీటింగ్, సమస్యలపై...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' పాదయాత్ర ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం రేవంత్ రెడ్డి సింగరేణి...
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీ.. తాజా పరిణామాలపై...
తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీకి ఢిల్లీ నుంచి పిలు అందింది. ఈ మేరకు వారు మంగళవారం బీజేపీ అగ్రనేత మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు ఎంపీ మాగుంట కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ కుంభకోణంలో తనపై, తన కొడుకుపై, వారి సంస్థపై చేసిన ఆరోపణలను...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన ఈడీ.. వైఎస్ఆర్సీపీ ఎంపీ కుమారుడి అరెస్ట్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ఈడీ ఒకవైపు ఛార్జ్ షీట్లు, మరోవైపు అరెస్టులతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన...
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 7న జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభ వేదిక నుంచి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం...