Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కోటి దాటిన కరోనా కేసులు, లక్షా 45 వేలు దాటిన మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. డిసెంబర్ 19, శనివారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 25,152...
దేశంలో కరోనా: 24 గంటల్లో 22890 కరోనా కేసులు, 338 మరణాలు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 22890 పాజిటివ్ కేసులు, 338 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
24 గంటల్లో కొత్తగా 24010 కరోనా కేసులు, 355 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 24,010 కరోనా కేసులు, 355 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 99,56,557 కు,...
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు: స్పెక్ట్రమ్ వేలానికి ఆమోదం, చెరకు రైతులకు రూ.3500 కోట్లు రాయితీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్...
దేశంలో కరోనా: 99 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు, 94 లక్షలు దాటిన రికవరీలు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయానికి దేశంలో పాజిటివ్ కేసులు 99 లక్షలు దాటగా, రికవరీ అయినా వారి సంఖ్య 94...
దేశంలో 24 గంటల్లో కొత్తగా 27071 కరోనా కేసులు, 336 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 27,071 కరోనా కేసులు, 336 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 98,84,100...
దేశంలో కరోనా: 98 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు, 93 లక్షలు దాటిన రికవరీలు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శనివారం ఉదయానికి దేశంలో పాజిటివ్ కేసులు 98 లక్షలు దాటగా, రికవరీ అయినా వారి సంఖ్య 93 లక్షలు దాటింది. గత 24 గంటల్లో...
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న రోహిత్ శర్మ, ఫిట్నెస్ పరీక్షలో పాస్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలిటెస్ట్ డిసెంబర్ 17 న అడిలైడ్ లో ప్రారంభం కానుంది. అయితే తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న...
గత 24 గంటల్లో కొత్తగా 29,398 కరోనా కేసులు, 414 మరణాలు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. కాగా దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 98 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో కొత్తగా 29,398 కరోనా కేసులు,...
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ, రెండో స్థానంలో రోహిత్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం నాడు విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్వన్ స్థానంలో నిలిచాడు. 870 పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో...