Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
కొత్త రకం కరోనా వైరస్: కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలివే…
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమై కీలక చర్యలు తీసుకుంటుంది. ముందుగా డిసెంబర్ 22వ తేదీ...
దేశంలో కరోనా రికవరీ రేటు 95.65 శాతం, మరణాల రేటు 1.45 శాతం
భారత్ లో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 22, మంగళవారం ఉదయానికి మొత్తం కేసులు సంఖ్య...
యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి మొదలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు ఇప్పటికే...
కరోనా వైరస్ కొత్తరకం విజృంభణ, యూకేలో మళ్ళీ లాక్డౌన్
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి మొదలయింది. యూకే హెల్త్...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 96 లక్షలకు పైగా బాధితులు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 24337 పాజిటివ్ కేసులు, 333 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
24 గంటల్లో కొత్తగా 26624 కరోనా కేసులు, 341 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 26,624 కరోనా కేసులు, 341 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 1,00,31,223 కు,...
దేశంలో కోటి దాటిన కరోనా కేసులు, లక్షా 45 వేలు దాటిన మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. డిసెంబర్ 19, శనివారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 25,152...
దేశంలో కరోనా: 24 గంటల్లో 22890 కరోనా కేసులు, 338 మరణాలు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 22890 పాజిటివ్ కేసులు, 338 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
24 గంటల్లో కొత్తగా 24010 కరోనా కేసులు, 355 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 24,010 కరోనా కేసులు, 355 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 99,56,557 కు,...
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు: స్పెక్ట్రమ్ వేలానికి ఆమోదం, చెరకు రైతులకు రూ.3500 కోట్లు రాయితీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్...