Home Search
టీడీపీ - search results
If you're not happy with the results, please do another search
చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత, అడ్డుకుంటున్న వైసీపీ శ్రేణులు
ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటన కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 27, గురువారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్వాగతం పలికేందుకు...
రేపు విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో చంద్రబాబు...
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ రద్దు చేసిన క్యాట్
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన జాస్తి కృష్ణ కిషోర్ అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఆర్ఎస్...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ విచారణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను...
ఫిబ్రవరి 24న ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ,...
ఆస్తుల వివరాలను వెల్లడించిన నారా లోకేష్
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఫిబ్రవరి 20, గురువారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. గత 9 ఏళ్లుగా తన...
ప్రకాశం జిల్లా నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు ఫిబ్రవరి 19, బుధవారం నాడు శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రకాశం జిల్లా నుంచి ఈ యాత్రను ప్రారంభించారు....
సెలెక్ట్ కమిటీ ఫైలును మరోసారి వెనక్కి పంపిన మండలి కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలంటూ...
ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలి ప్రోరోగ్
ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలిలను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తునట్టు ఫిబ్రవరి 13, గురువారం నాడు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసన...
క్యాట్ ను ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్న సమయంలో ఉద్యోగ...