Home Search
అఖిలేష్ - search results
If you're not happy with the results, please do another search
రసవత్తరంగా యూపీ ఎన్నికలు – అసెంబ్లీ బరిలోకి అఖిలేష్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈసారి ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ పోటీచేస్తారని ఎస్పీ...
‘ఇండియా’ లో సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చేనా?
పదేళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతో ఏకమైన 28 పార్టీలు 'ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్' (ఇండియా) కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల...
ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు రానుండటంతో.. ప్రతిపక్ష ఇండియా కూటమి దూకుడు పెంచుతోన్నట్లే కనిపిస్తుంది. ఐదు రాష్ట్రాలలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. ఇక త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికలపై ఇండియా కూటమి ఫోకస్...
నాపై అనర్హత వేటే కాదు, జైల్లో పెట్టినా సరే మోదీ సర్కార్ పై పోరాటాన్ని కొనసాగిస్తాను – కాంగ్రెస్...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తర్వాత తొలిసారిగా ఆయన శనివారం మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పాటు పలు ఇతర పార్టీలను కూడా షాక్...
కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. నేడు పలు కీలక బిల్లులపై రాజ్యసభలో చర్చ
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నేడు పలు కీలక బిల్లులు రాజ్యసభలో చర్చకు రానున్నాయి. వీటిలో ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సవరణ బిల్లును...
ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం చంద్రబాబు ఢిల్లీ...
ములాయం సింగ్ యాదవ్కు నివాళులర్పించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
సమాజ్వాదీ పార్టీ అధినేత మరియు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం ములాయం స్వగ్రామమైన సైఫాయికి చేరుకున్న సీఎం యోగి ఆయన...
రేపు యూపీలో ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (అక్టోబర్ 11, మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ ఎంపీ ములాయం...
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరి...
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. యూపీ లోని గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో ఈరోజు (10 అక్టోబర్, సోమవారం) ఉదయం 8:30 గంటల సమయంలో...