Home Search
అహ్మదాబాద్ - search results
If you're not happy with the results, please do another search
డేటింగ్ యాప్లో పరిచయమై..డబ్బులు అడుగుతున్నారా? బీ అలర్ట్
ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయన్న వార్తలే. ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఎక్కడో చోట పూర్తి అవగాహన లేక మోసపోవడం, అత్యాశకు పోవడంతో ఆన్ లైన్...
వరల్డ్ కప్ గురించి మీకీ సంగతులు తెలుసా?
వన్డే ప్రపంచకప్కు ఇంకొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే వన్డే ప్రపంచ కప్ను ముద్దాడేందుకు 10 జట్లు హోరా హోరీగా బరిలో తలపడనున్నాయి.ఒకే ఒక జట్టును మాత్రమే...
దేశంలోని టాప్ 8 సిటీలలో హౌసింగ్ డిమాండ్ .. బాగా పెరిగిన ధరలు
హైదరాబాద్లో గతేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే ఈ సంవత్సరం జూన్ క్వార్టర్లో ఇండ్ల ధరలు 13 శాతం పెరిగిపోయాయి. చదరపు అడుగు సగటు ధర ఏకంగా రూ. 10,530 కి చేరిపోయింది. క్రెడాయ్,...
జొమాటో వేసిన బిల్లుకు అవాక్కైన మహిళ
జొమాటో యాప్ ద్వారా ఆహారాన్ని తెప్పించుకున్న ఓ మహిళ వారు వేసిన బిల్లు చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది. దీనిపై ట్విటర్ వేదికగా జొమాటోకు ఫిర్యాదు చేసింది. బిల్లుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను...
ఐపీఎల్ ఫైనల్కు వరుణుడి ముప్పు, నేడు కూడా వర్షం పడే అవకాశం.. మ్యాచ్ రద్దయితే, విజేత ఎవరంటే..?
గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుది అంకానికి చేరుకుంది. ఆదివారం ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మరియు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: మొదలైన నాలుగో టెస్టు.. హాజరైన ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని ఆల్బనీస్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన నాలుగో టెస్టు నేడు అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. ఈ సందర్భంగా భారత్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానమంత్రులు హాజరయ్యారు. తొలిరోజు వీరిద్దరూ కలిసి...
ఐపీఎల్-2023 షెడ్యూల్ విడుదల, మార్చి 31న తోలి మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023/ఐపీఎల్ 16వ సీజన్ నిర్వహణకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ శుక్రవారం విడుదల...
మూడో టీ20లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం.. రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన భారత్ 168 పరుగుల భారీ...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆడే ఐదు జట్లు ఇవే, మొత్తం బిడ్ ద్వారా బీసీసీఐకి రూ.4669.99 కోట్లు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే ఐదు ప్రాంచైజీలు/జట్లను బీసీసీఐ బుధవారం...
తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ, ముగిసిన హీరాబెన్ అంత్యక్రియలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. హీరాబెన్ అంత్యక్రియలను గాంధీనగర్లోని శ్మశానవాటికలో నిర్వహించారు. ముందుగా శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ గాంధీనగర్ చేరుకొని, తన తల్లికి...