Home Search
అహ్మదాబాద్ - search results
If you're not happy with the results, please do another search
నేడే ఐపీఎల్ మెగా ఫైనల్.. అహ్మదాబాద్ వేదికగా చెన్నై X గుజరాత్ మధ్య తుది సమరం, గెలిచేదెవరో..?
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 క్రికెట్ లీగ్లలో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుది అంకానికి చేరుకుంది. ఈరోజు (ఆదివారం, మే 28, 2023) అహ్మదాబాద్ వేదికగా మహేంద్ర సింగ్...
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్కు తీవ్ర అస్వస్థత, అహ్మదాబాద్లోని ఆస్పత్రికి తరలింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గుజరాత్...
అహ్మదాబాద్లో ‘ప్రముఖ్ స్వామి మహరాజ్’ శతాబ్ది వేడుకలు, ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జీవితాలను స్పృశించిన మార్గదర్శి 'ప్రముఖ్ స్వామి మహారాజ్' అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఆయన అహ్మదాబాద్లో బుధవారం జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022: నేడు రెండో విడత పోలింగ్, అహ్మదాబాద్లో ఓటు వేసిన ప్రధాని మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రెండో మరియు చివరి దశ ఓటింగ్ సోమవారం ప్రారంభమైంది. అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ సహా మొత్తం 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. భారతీయ జనతా...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: నేడు అహ్మదాబాద్లో ప్రధాని మోదీ భారీ రోడ్ షో, రెండో దశ పోలింగ్కు ప్రచారం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో దశ ఎన్నికలు జరుగనున్న ప్రాంతాలలో...
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ గా ఏర్పాటు...
2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు: 38 మందికి మరణ శిక్ష,11 మందికి జీవిత ఖైదు విధించిన కోర్టు
గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో జులై 26, 2008న జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమంలో 56 మంది చనిపోగా, 200...
ఐపీఎల్ లో కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు, బీసీసీఐ ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్తగా మరో రెండు జట్లు చేరాయి. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ లో జట్ల సంఖ్య 10కి చేరింది. ఈ మేరకు సోమవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి...
ఎప్పుడు,ఎక్కడో తెలుసా..?
నరేంద్రమోడీ ప్రధాని మంత్రి అయ్యాక.. ఇండియన్ రైల్వే ముఖచిత్రం మార్చేలా చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఇప్పటికే వందే భారత్ రైళ్లతో ఇండియన్ రైల్వే రూపురేఖలు మార్చిన కేంద్ర ప్రభుత్వం.. అతి త్వరలో బుల్లెట్...
రాముడి జీవితం ఉట్టిపడేలా 100 విగ్రహాలతో శోభాయాత్ర
అయోధ్య రామమందిరానికి 2020 ఆగస్టులో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన మూడేళ్ల తర్వాత, అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక తేదీని ట్రస్టీ నిర్వాహకులు జనవరి...