Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు.. నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటులో ముందడుగు పడింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతీ లోక్సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు...
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు.. త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉగాది లోపు...
కరోనా వ్యాప్తి కట్టడిలో ఆంధ్రప్రదేశ్ – నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు.. నైట్ కర్ఫ్యూ విధిస్తూ గత వారం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో నేటి నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 31 వరకూ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 13 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ జూలై 14, బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ ఎస్పీగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీ జరిగింది. ఐదు జిల్లాల ఎస్పీలు సహా 16 మంది ఐపీఎస్ లను బదిలీచేస్తూ జూలై 6, మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటన
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 9 న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగీవ్ర...
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల, మొదటి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు....
తొలిసారిగా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించబోతున్నారు....
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 3, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు. అనంతరం జస్టిస్...
పీవీ.. తర్వాత ఆ క్రెడిట్ జగన్కే!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నేడు పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు.. లోక్సభ, అసెంబ్లీ బరిలో ఉన్న...