Home Search
ఏక్నాథ్ షిండే - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం, ఉద్ధవ్ సర్కార్కు షాక్! 11 మంది ఎమ్మెల్యేలతో మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు?
మహారాష్ట్రలో అధికార ''మహా వికాస్ అఘాడీ' (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్) కూటమికి షాక్ తగిలింది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంలోని సొంత మంత్రి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్...
శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఎంపిక
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటు పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ, శివసేనలలో ఏ పార్టీ దక్కించుకుంటుందనే ఉత్కంఠ నెలకుంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం...
షిండే ప్రభుత్వం ఉండేనా?
మహారాష్ట్రలో మరోసారి రగిలిన రాజకీయ రగడ ..పొలిటికల్ సర్కిల్ను ఇప్పుడు బాగా హీటెక్కిస్తోంది. అయితే ఈ రాజకీయ ప్రకంపనలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కారణంగా నిలిచారు.అయితే ఆయన అసహనం వెలుగులోకి...
ఎన్సీపీ నేత అజిత్ పవార్ను చేర్చుకుంటే ప్రభుత్వంలో కొనసాగేది లేదు – బీజేపీకి మహారాష్ట్ర సీఎం షిండే వర్గం...
మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం ఇటు సొంతపార్టీతో పాటు అటు బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని సైతం గందరగోళానికి గురిచేస్తోంది....
సంచలన నిర్ణయం తీసుకున్న ఠాక్రే సర్కార్.. షిండేకు పట్టున్న థానేలో జూన్ 30 వరకు 144 సెక్షన్
మహారాష్ట్ర సంక్షోభం ముదిరి పాకాన పడుతున్నది. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేపై పైచేయి సాధించేందుకు ఉద్దవ్ సర్కార్ చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా షిండేకు బలమైన పట్టున్న, ఆయన స్వస్థలమైన థానేలో నిషేధాజ్ఞలు...
రతన్ టాటాకు మరో అవార్డ్.. నెట్టింట్లో ప్రశంసల వెల్లువ
టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మరో మహా గౌరవం దక్కింది. మహారాష్ట్ర సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన ఉద్యోగ రత్న అవార్డును ఈ లెజెండ్ దక్కించు కున్నారు. తమ సరికొత్త అవార్డుతో...
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు , 12 మంది మృతి, పలువురికి గాయాలు
మహారాష్ట్రలో శనివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. రాయగఢ్ జిల్లాలో పాత ముంబై-పూణే హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 27 మంది గాయపడ్డారు. దాదాపు...
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం: ఆ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించండి – ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపాదన
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం చెలరేగిన నేపథ్యంలో శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఒక పరిష్కార మార్గం సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతాలను 'కేంద్రపాలిత ప్రాంతం'గా...
కర్ణాటక-మహారాష్ట్ర సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం, రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యపై చర్చ
దశాబ్దాలుగా కొనసాగుతున్న రాష్ట్రాల సరిహద్దు వివాదంపై సుప్రీం కోర్టు పిలుపునిచ్చే వరకు కర్ణాటక, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు తమ వాదనలను బహిరంగంగా వ్యక్తీకరించకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. బుధవారం రాత్రి ఆయన...
శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్కు ఊరట, 102 రోజుల తర్వాత బెయిల్ మంజూరు
శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు ఊరట లభించింది. బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆయన సహాయకుడు ప్రవీణ్ రౌత్ బెయిల్...