Home Search
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నేటి నుంచి (సెప్టెంబర్ 12, సోమవారం) నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. నాలుగో విడత పాదయాత్ర సెప్టెంబర్...
సెప్టెంబర్ 12 నుంచి బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సెప్టెంబర్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో నాలుగో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయింది....
నేటి నుంచే బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర, యాదాద్రి నుంచి ప్రారంభం
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నేటి నుంచి (ఆగస్టు 2, మంగళవారం) మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. మూడో విడత పాదయాత్ర ఆగస్టు...
వరద నష్టం అంచనాకై తెలంగాణకు హైపవర్ కమిటీ, అమిత్ షాకు కృతజ్ఞతలు: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క హైపవర్ కమిటీ తెలంగాణను సందర్శించనుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్...
ఆగస్టు 2 నుంచి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర, సన్నాహక సమావేశం నిర్వహణ
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభించనున్నారు. ఆగస్టు 2, 2022 నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభం...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు భద్రత పెంపు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు పోలీసులు భద్రతను పెంచారు. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలో సంజయ్కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆయనకు అదనంగా...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నాగోల్లోని బండ్లగూడలో బీజేపీ పార్టీ...
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను శుక్రవారం అలంపూర్ శక్తిపీఠం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిరోజు యాత్రను...
ఏప్రిల్ 14 నుంచి బండి సంజయ్ రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 14,2022 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నట్టు సోమవారం...
వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న బండి సంజయ్
ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. ఎంపీ సంజయ్కి ఆలయ...