Home Search
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ - search results
If you're not happy with the results, please do another search
లక్ష మెజార్టీతో ఈసారి బండి సంజయ్ గెలుపు: సర్వే
తెలంగాణ బీజేపీలో దమ్మున్న నేత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చారు. అంతేకాకుండా అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపడంలో.. అక్రమాలు, అన్యాయాలపై పోరాటం చేయడంలో...
కరీంనగర్ నుంచి పోటీ చేస్తానంటున్న ఈటల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓటమిపాలయిన విషయం తెలిసిందే. ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఈటల.. ఆ రెండో చోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల...
బండి సంజయ్ను వెంటాడుతున్న అసమ్మతి
తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు బండి సంజయ్. అసలు రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీని మార్చేశారు. కానీ ఎప్పుడైతే...
కమలంపార్టీలో ఎంపీ టికెట్లకు ఇప్పటి నుంచే పోటీ
లోక్ సభలకు చాలా సమయం ఉన్నా కూడా.. బీజేపీలో ఇప్పటి నుంచే ఎంపీ టికెట్ల ప్రయత్నాలు మొదలయిపోయాయి. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు మరోసారి ఇప్పుడు మళ్లీ తమ...
ఎమ్మెల్యేలుగా ఓడిన ఎంపీలు..
తెలంగాణ హస్తగతమైంది. పదేళ్ల గులాబీ పార్టీ ఆధిపత్యానికి బ్రేక్ పడింది. భారత రాష్ట్ర సమితి హోరాహోరీగా పోరాడినప్పటికీ విజయానికి దూరమైంది. మొదటి నుంచీ పేర్కొంటున్నట్లుగా కాంగ్రెస్ గాలిలో కారు ఎగిరిపోయింది. అయితే.. ఈ...
తెలంగాణలో బండి సంజయ్ గ్రాఫ్ తగ్గనుందా?
డిసెంబర్ 3న వెలువడనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చేలాగే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యనే ఉందని ముందు...
ఎమ్మెల్యే ఎన్నికలు.. పోటీలో ఎంపీలు..
తెలంగాణలో ఎన్నికల సమరం రోజురోజుకూ ముదురుతోంది. అభ్యర్థులు తమ గెలుపు కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీలు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న...
ఈ నెల 28 నుంచి బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర, ప్రారంభం ఎక్కడంటే?
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కు తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 28వ తేదీ నుంచి బండి సంజయ్ ఐదో...
నవంబర్ 28 నుంచి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నవంబర్ 28వ తేదీ నుంచి రాష్ట్రంలో ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభించనున్నారు. బుధవారం బండి సంజయ్ మీడియాతో...
నేడే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర-4 ముగింపు సభ, ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సెప్టెంబర్ 12వ తేదీ నుంచి చేపడుతున్న నాలుగో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ నేటితో(సెప్టెంబర్ 22) ముగియనుంది. సెప్టెంబర్ 12న...