Home Search
క్రికెట్ - search results
If you're not happy with the results, please do another search
టీ20 ప్రపంచ కప్-2022 విజేతగా నిలిచిన భారత అంధుల క్రికెట్ జట్టును సత్కరించిన అనురాగ్ సింగ్ ఠాకూర్
అంధుల టీ20 ప్రపంచ కప్-2022 విజేతగా భారత జట్టు నిలిచిన విషయం తెలిసిందే. గత శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 120...
ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ రికీ పాంటింగ్కు గుండెపోటు.. కామెంటరీ చెప్తూ కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలింపు
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పెర్త్ వేదికగా వెస్టిండీస్తో మొదటి టెస్టు మ్యాచ్ జరుగుతుండగా అస్వస్థతకు లోనవడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ మ్యాచ్...
క్రికెట్ అడ్వైజరీ కమిటీని నియమించినట్టు ప్రకటించిన బీసీసీఐ, సభ్యులు ఎవరంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) డిసెంబర్ 1, గురువారం తన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని నియమించినట్లు ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీలో అశోక్ మల్హోత్రా, జతిన్...
శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. దనుష్క గుణతిలకపై సస్పెన్షన్ విధింపు, ఎందుకంటే?
శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల క్రికెట్ నుండి దనుష్క గుణతిలకను సస్పెండ్ చేసింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ సోమవారం అధికారికంగా ప్రకటించింది....
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
ఆసియా కప్ 2023 వేదికపై భారతదేశం మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై స్పందించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)...
అన్ని రకాల భారత్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఊతప్ప
టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ, భారత్ క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్టుగా బుధవారం ప్రకటన చేశాడు. "నా దేశానికి మరియు నా కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం...
టీమిండియా సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా కీలక నిర్ణయం, ఐపీఎల్ సహా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్ని రకాల క్రికెట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రైనా స్పష్టం చేశాడు. ఈ మేరకు అతను మంగళవారం...
కామన్వెల్త్ గేమ్స్ 2022: సత్తా చాటిన భారత మహిళల జట్లు.. క్రికెట్ జట్టుకి రజతం, హాకీ జట్టుకి కాంస్య...
ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత మహిళల జట్లు సత్తా చాటాయి. క్రికెట్ జట్టు రజత పతకం సాధించగా, హాకీ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. కాగా కామన్వెల్త్...
కామన్ వెల్త్ గేమ్స్-2022 : ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్ మహిళల క్రికెట్ టీమ్, పతకం ఖాయం
కామన్ వెల్త్ గేమ్స్-2022లో జరుగుతున్న మహిళల క్రికెట్లో భారత్ మహిళల జట్టు ఫైనల్ కు చేరుకుంది. శనివారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం...
కామన్వెల్త్ గేమ్స్; బార్బడోస్పై 100 పరుగుల తేడాతో ఘనవిజయం, సెమీస్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు
కామన్వెల్త్ గేమ్స్లో ఒకవైపు భారత అథ్లెట్లు చెలరేగి పతకాలు సాధిస్తుండగా.. మరోవైపు మహిళల క్రికెట్ జట్టు కూడా అదే స్పూర్తితో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా సెమీ ఫైనల్స్కు అర్హత సాధించింది....