Home Search
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - search results
If you're not happy with the results, please do another search
టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డుకు ఎంపికైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డుకు ఎంపికయ్యారు. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ డాని కే.డేవిస్ నేతృత్వంలోని...
“రాజ్ భవన్ అన్నం” క్యాంటీన్ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ సోమవారం నాడు “రాజ్ భవన్ అన్నం” పేరిట రాజ్ భవన్ కమ్యూనిటి హాల్ లో క్యాంటీన్ ప్రారంభించారు. ఈ రాజ్ భవన్ అన్నం క్యాంటీన్ ద్వారా...
విద్యా రంగంలో నూతన ఆవిష్కరణలు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి నూతన ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ సంక్షోభం విద్యారంగంలో అనేక సవాళ్ళను, సమస్యలను సృష్టించిందని, ఐతే కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ...
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూలై 20, సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కరోనా నియంత్రణ చర్యలు, నూతన...
ప్లాస్మా దాతలు ముందుకు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి చేస్తున్న ప్లాస్మా...
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ప్రపంచంలోని భారతీయులందరికీ మరియు రాష్ట్ర ప్రజలకు 76వ స్వాతంత్య్ర దినోత్సవ...
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళిసై సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తాజా...
మేడారం మహా జాతర: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మేడారంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మల మహా జాతరకు పలువురు ప్రముఖులు హాజరై దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం చేరుకొని వనదేవతలను...
తెలంగాణ గవర్నర్ గా రెండేళ్లు పూర్తిచేసుకున్న తమిళిసై సౌందరరాజన్, పుస్తకం ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గవర్నర్ గా మూడో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో బుధవారం హైదరాబాద్ రాజ్ భవన్ లో మీడియా ప్రముఖులతో...
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు మాతృవియోగం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి (80) కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి...