Home Search
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - search results
If you're not happy with the results, please do another search
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు...
రేపు పాలమూరు యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు (నవంబర్ 24, గురువారం) పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న 3వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎల్.బి...
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 25 తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటుగా బతుకమ్మ పండగ ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బతుకమ్మ వేడుకల ప్రారంభ...
నాటి తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాలి – గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణలో 'సెప్టెంబర్ 17' దినోత్సవం సందడి మొదలైంది. ఈసారి సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారంగా నిర్వహించనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. అలాగే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని అధికారికంగా నిర్వహిస్తోంది....
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. మన దేశభక్తికి చిహ్నంగా...
కోవిడ్ వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని అమీర్పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గవర్నర్ ప్రికాషన్ డోస్ తీసుకున్నారు....
రేపు రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా దర్బార్ లో భాగంగా జూన్ 10, శుక్రవారం నాడు రాజ్ భవన్ లో "మహిళా దర్బార్" నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా...
గిరిజనుల అభివృద్ధికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు పోవాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
రాష్ట్ర జనాభాలో 10 శాతంపైగా ఉన్న గిరిజనుల అభివృద్ధికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు పోవాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్...
వ్యాక్సినేషన్ ఒకటే కరోనాకు సమాధానం: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
వ్యాక్సినేషన్ ఒకటే కరోనాకు సమాధానమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. గురువారం నాడు గవర్నర్ నల్గొండ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని సింధూర ఆసుపత్రిలో...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ...