Home Search
డా. బీఆర్ అంబేడ్కర్ - search results
If you're not happy with the results, please do another search
నేడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో.. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో నేడు (గురువారం, మే 25, 2023) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మించిన డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు: సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు, ఈనెల 16న విచారణకు హాజరు కావాలని...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు జారీ...
నేడు మంచిర్యాలలో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్...
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో భారీ బహిరంగ సభ జరుగనుంది. గత కొన్ని రోజులుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం నేడు నిర్వహించడానికి పార్టీ అన్ని ఏర్పాట్లు...
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ కీలక భేటీ
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం భవనం ప్రారంభోత్సవం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ...
నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం.. పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు...
విజయవాడలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు....
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి, రూ.10 లక్షల పరిహారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని కాట్రేనికోన మండలం దొంతకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యుదాఘాతంతో యడ్ల నవీన్ అనే...
2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరుతాం – వైఎస్సార్సీపీ ప్లీనరీ ముగింపు ప్రసంగంలో సీఎం జగన్
వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు వద్ద జరుగుతున్న పార్టీ ప్లీనరీలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముగింపు ప్రసంగం చేశారు. శనివారం ప్లీనరీలో వైసీపీ పార్టీకి శాశ్వత...
అమలాపురం: అదుపులోకి వచ్చిన పరిస్థితులు.. 144 సెక్షన్ కొనసాగింపు
అమలాపురంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. నిన్నటి ఉద్రిక్త పరిస్థితులు తొలిగిపోయి నేడు అదుపులోకి వచ్చాయి. ఈమేరకు ప్రస్తుతం పట్టణంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు....
ఎవరికీ నచ్చలే.. అయినా అతడికే సీటు..?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులతో తెలుగుదేశం - జనసేన ప్రకటించిన ఉమ్మడి తొలి జాబితాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో వాతావరణం ప్రశాంతంగానే ఉంది. అయితే కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి వాటిలో...