Home Search
ధర్మాన ప్రసాదరావు - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ప్రభుత్వ పిటీషన్ను తోసిపుచ్చిన హైకోర్టు, త్వరలోనే ‘మహా పాదయాత్ర’ పునఃప్రారంభిస్తామన్న అమరావతి జేఏసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానుల అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తాజాగా మంగళవారం ఏపీ హైకోర్టు ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన 'మహా...
ఏపీలో రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో రేపే ‘విశాఖ గర్జన’
ఆంధ్రప్రదేశ్లో రాజధానుల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఒకవైపు పాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు అధికార వైఎస్సార్సీపీ మాత్రం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని నొక్కి చెబుతోంది....
రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సోమవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సీఎం...
దరఖాస్తు చేసిన 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి – గృహనిర్మాణ శాఖ సమీక్షలో సీఎం జగన్...
ఏపీలోని గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమీక్షలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ...
‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష’ పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో భూ వివాదాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తన...
ఏపీలో నేటి నుంచి వైసీపీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర.. పాల్గొంటున్న 17 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో మళ్ళీ విజయం సాధించటానికి అధికార పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలే 'గడప గడపకు ప్రభుత్వం' పేరుతో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి...
ఏపీలో కొత్త కేబినెట్ : ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటల నుంచి మంత్రుల...
సీబీఐ కోర్టులో జగన్కు చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ కోర్టు ఈ రోజు కొట్టివేసింది. ముందుగా...
సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు
నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జనవరి 17, శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణకు సీఎం వైఎస్ జగన్ హాజరు...
సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం వైఎస్ జగన్
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 10, శుక్రవారం నాడు హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు అయ్యారు. సీబీఐ కోర్టులో ప్రస్తుతం అక్రమాస్తుల కేసు విచారణ...