Home Search
ధర్మాన ప్రసాదరావు - search results
If you're not happy with the results, please do another search
ఏపీ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు స్వీకరణ
శ్రీకాకుళం సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలోకి అడుగుపెట్టారు. ఏపీ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు...
ధర్మాన ఓకే..మరి టీడీపీ నుంచి బరిలో దిగేదెవరు?
ఉత్తరాంధ్రలోని అత్యంత ముఖ్యమైన జిల్లా శ్రీకాకుళం గురించి చెప్పాలంటే దీనిని ఒకరకంగా టీడీపీకి కంచుకోటగానే చెబుతారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని అధికారాన్ని దక్కించుకుంది....
విశాఖ రాజధానికి మద్దతుగా రాజీనామాకు సిద్ధపడిన మంత్రి ధర్మాన, వారించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశమయ్యారు. శుక్రవారం తాడేపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని సమర్ధిస్తూ రాజీనామా...
కీలకంగా మారిన పాతపట్నం,శ్రీకాకుళం స్థానాలు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు అన్న కొడుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిని ఇప్పుడు రెండు నియోజకవర్గాలు కలవరపెడుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.వారిద్దరూ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో టెన్షన్ ఉండటం...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
అధికారంలోకి వచ్చాక వాళ్ల పని పడతామన్న లోకేష్
వైసీపీకి చెందిన ఇద్దరు అక్రమార్కులు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో మాట్లాడిన లోకేష్.. టీడీపీ జెండా దింపకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి...
రాజధాని “మూడు” మారిందా?
హైదరాబాద్ రాజధానిగా దేశంలోనే విఖ్యాత గుర్తింపు పొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. విభజిత ఆంధ్రప్రదేశ్ అనంతరం రాజధాని లేని రాష్ట్రంగా ప్రచారంలో ఉంది. ఏకైక రాజధాని అమరావతి నుంచి మూడు రాజధానుల రాష్ట్రంగా.. ప్రస్తుతం...
ఏపీలో స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం సాధించిన 8మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ కొయ్యే...
వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తాం, ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం...
వచ్చే ఏడాది చివరినాటికి రాష్ట్రంలో సమగ్ర సర్వే పూర్తి, సరిహద్దు రాళ్లు పాతి రైతులకు భూ హక్కు పత్రాలిస్తాం...
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది చివరినాటికి సమగ్ర భూ సర్వే పూర్తి అవుతుందని, దాని ప్రకారం సరిహద్దు రాళ్లు పాతి రైతులకు హక్కు పత్రాలిస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం...