Home Search
మహమూద్ అలీ - search results
If you're not happy with the results, please do another search
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు, థ్రిల్ సిటీలో ఘనంగా వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో అనేకచోట్ల పలు సేవా కార్యక్రమాలు మరియు వివిధ సాంస్కృతిక...
2024లో కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం – మంత్రి కేటీఆర్
2024లో కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ మేరకు మంగళవారం ఆయన నారాయణపేట జిల్లాలో...
నారాయణపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించిన కేటీఆర్, సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రమంత్రులు మహమూద్ అలీ, నిరంజన్రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి...
సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. 30 ఫైరింజన్లు, 70 ట్యాంకర్లతో మంటలు అదుపులోకి, ముగ్గురు గల్లంతు
సికింద్రాబాద్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంగోపాల్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని నల్లగుట్ట ప్రాంతంలో గల ఒక స్పోర్ట్స్ సామగ్రి, కారు డెకర్స్ సామగ్రికి సంబంధించిన గోడౌన్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది....
రేపే ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ.. భారీ ఏర్పాట్లు చేసిన నేతలు, గులాబీమయమైన పట్టణం
రేపు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో దీనిని విజయవంతం చేసేందుకు...
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించిన పీఎం మోదీ
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు'...
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘అలయ్-బలయ్’.. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నేడు 'అలయ్-బలయ్' కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గొప్పగా చాటిచెప్పేలా ప్రతి ఏటా దసరా పండుగ తర్వాతి రోజున ఆయన 'అలయ్-బలయ్' నిర్వహిస్తుండటం తెలిసిందే....
సికింద్రాబాద్లో అగ్నిప్రమాదం, 8మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
సికింద్రాబాద్లోని రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ భవనం కింది అంతస్తులో ఉన్న ఇ-బైక్ షోరూమ్లోని స్కూటర్ రీచార్జింగ్ యూనిట్లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు పై అంతస్తులోని లాడ్జి...
తెలంగాణ సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా సర్కారీ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ మేరకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన...
హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం...