Home Search
లోక్ సభ స్థానాలు - search results
If you're not happy with the results, please do another search
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అందుకే ఓటు వేయాలి: కేటీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలవేడి ముగిసిందో లేదో.. అప్పుడే లోక్ సభ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. ప్రధాన పార్టీలన్నీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి. తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి...
మెదక్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో ఈటల పోటీ
లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో రెండు మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మొన్నటి వరకు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి...
తెలంగాణ లోక్ సభ : ఎవరి అంచనాలు వారివే
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. నెల రోజులు కూడా కాకముందే.. ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. మాటల తూటాలను పేలుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ ఎస్.. లోక్...
లోక్ సభ ఎన్నికలు.. 300 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్
భారతీయ జనతా పార్టీని ఢీ కొట్టడమే లక్ష్యంగా.. ఎర్రకోటపై మూడు రంగల జెండాను ఎగుర వేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది కాంగ్రెస్ పార్టీ. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా...
లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..
మూడు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు.. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తమ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలు దక్కించుకోవడమే టార్గెట్గా పావులు కదపడం...
వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..?
ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికపైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో సీట్లు దక్కే అవకాశం లేని వారి సేవలను...
రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఖాళీ, ప్రకటించిన లోక్సభ సెక్రటేరియట్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్సభ సభ్యునిగా/ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఆయన ఎంపీగా...
ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం వద్ద ‘మహాకాల్ లోక్ కారిడార్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం వద్ద రూ. 850 కోట్లకు పైగా నిధులతో నిర్మిస్తున్న 'మహాకాల్ లోక్ కారిడార్' ప్రాజెక్ట్ ఫేజ్...
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి లభించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా విజయసాయిరెడ్డి మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. విజయసాయిరెడ్డితో పాటుగా...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు, బీజేపీకి 20 అసెంబ్లీ స్థానాలు
తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, రెండు పార్టీలు కలిసి...