Home Search
వైఎస్ భాస్కర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై స్పీకర్కు మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిల...
వైఎస్సార్సీపీ ఫ్లీనరీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం, ప్లీనరీ నిర్వహణకై కమిటీలు, కన్వీనర్లు వీళ్ళే…
వైఎస్సార్సీపీ ఫ్లీనరీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక...
వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్, పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన
మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) ప్రధాన నిందితుడిగా ఉండడంతో అరెస్టై, ప్రస్తుతం జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే....
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...
తాడేపల్లిలోని నివాసం వద్ద గోశాలను సందర్శించిన సీఎం వైఎస్ జగన్
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద నూతనంగా గోశాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఈ గోశాలను సీఎం వైఎస్ జగన్ సందర్శించారు....
ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 11 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతపురం, తూర్పుగోదావరి, చిత్తూరు, విజయనగరం,...
కోవిడ్ వ్యాక్సినేషన్ లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కోవిడ్-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు...
300 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ సేకరణ, ఆసుపత్రుల్లో సదుపాయాలు సహా...
వైఎస్ వివేకా హత్యకేసులో అనుమానితుడు ఆత్మహత్య
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో మరో అంశం చోటు చేసుకుంది. ఎన్నికలకు కొన్ని రోజులు ముందు జరిగి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో పోలీసులు లోతైన...
అసెంబ్లీలో అడుగుపెట్టి అన్నను ఢీకొంటారా?
2014, 2019 ఎన్నికల్లో అన్న జగన్ గెలుపు కోసం చెల్లెలు షర్మిలా ఎంతో కష్టపడ్డారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఊరురా తిరిగారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు సైతం చంద్రబాబుపై పదునైన...