Home Search
వైఎస్ భాస్కర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
బరిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రి కుమారులు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల తేదీ ఖరారు కావడంతో.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం కోసం రెడీ అవుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలలో దాదాపు అభ్యర్ధులు ఖరారు కావడంతో ..వారంతా ప్రచారాలలో దూసుకుపోతుండగా మిగిలినవారు...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాలినేని
వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యాయి. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను డబ్బులు తీసుకుంటున్నట్లు కూడా...
పెన్షన్లు ఎంత సమర్థవంతంగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అలాగే చేయాలి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఎంత సమర్థవంతంగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అలాగే చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం మహిళాభివృద్ధి మరియు...
ఇంటర్ వరకు అమ్మ ఒడి.. ఆపై విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్థులకు అండగా ఉంటున్నాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు (సబ్జెక్టు టీచర్లకు) బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....
ఏపీలో కొత్త జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించిన వైయస్ఆర్సీపీ, జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల...
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు, సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన నేడు (జూలై 11, సోమవారం) తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి/ట్రస్ట్బోర్డు సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో టీటీడీ...
ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన, పలు సంస్థల చైర్మన్లు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను శనివారం నాడు ప్రకటించారు. ఈ నామినేటెడ్ పోస్టుల నియామకాల వివరాలను మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి...
ఏప్రిల్ 14 న తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పోటీచేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి గురుమూర్తి, రాష్ట్ర...
కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధి, పలువురికి అస్వస్థత
పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. శుక్రవారం నాటికి 25 మంది అస్వస్థతకు గురికాగా, తాజాగా మరో నలుగురు వింతవ్యాధి లక్షణాల బారినపడ్డట్టు తెలుస్తుంది....