Home Search
వైసీపీ నాయకులు - search results
If you're not happy with the results, please do another search
పిఠాపురంవాసుల మనసును గెలుచుకున్న పవన్
ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులనే ఎన్నికల్లో గెలిపించాలని పిఠాపురం పర్యటిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓటర్లకు పిలుపునిస్తున్నారు. అయితే ఇక్కడే మిథున్ రెడ్డి ఇక్కడే ఓ విషయం మరిచిపోయారని జనసైనికులు కామెంట్లు...
జగన్ సంకల్పం నెరవేరేనా?
చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఫోకస్ చేశారు. గత ఎన్నికల్లో లోకేశ్ ను ఓడించిన...
ఈ పొత్తూ.. జగన్ ను చిత్తు చేసేందుకేనా?
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ను గద్ది దించేందుకు రాజకీయ శక్తులన్నీ ఏకం అవుతున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ మూడు పార్టీలూ అదే లక్ష్యంగాతో కలిసి.. లక్ష్యసాధనలో ముందుకు సాగుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి...
పవన్ ను ఓడించేందుకు కుట్ర.. ఇదే నిదర్శనం..!
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అక్కడి నుంచి జనసేనాని పవన్కల్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించినప్పటి నుంచీ ఉత్కంఠను రేపుతున్నాయి. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు చోట్లా పోటీ...
పింఛన్.. తెలుగుదేశానికి టెన్షన్..!
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అన్నది తెలుగుదేశం కూటమికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల పాత్రపై తొలి నుంచీ...
ఈ ఎన్నికల్లో వాలంటీర్లే హీ(కీ)రోలు.!
ఐదు వేల రూపాయలకు ఉద్యోగమా..? అదీ ఒక ఉద్యోగమేనా? వంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను ఉద్దేశించి చాలాసార్లు వినిపించాయి. వాలంటీర్లు అంటే కొందరు చిన్నచూపు చూశారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో...
పెమ్మసానికి జై కొడుతున్న అన్ని వర్గాల ప్రజలు
రాజకీయం అనే చదరంగంలో ఒకప్పుడు ప్రజలే పావుగా మారేవారు. ఎన్నికల సమయంలో నాయకులు చెప్పే మాటలు విని పొంగిపోయేవారు. నెత్తిన చేయి వేసి నిమురుతుంటే మురిసిపోయేవారు. “నేను విన్నాను.. నేను ఉన్నాను” అంటే...
అమరావతీ.. ఏమిటీ గతి! అధికార వైషమ్యాలకు బలి!!
నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ రాజధానిగా అమరావతిని ఆమోదించారు. ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన చంద్రబాబునాయుడి సమర్థతపై నమ్మకంతో అమరావతి కోసం ఏకంగా.. 34 వేల ఎకరాలను...
ప్రత్తిపాడు.. క”న్నీటి”గోడు..!
ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అసమర్థత.. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడువాసులకు శాపంగా మారాయి. కనీస అవసరమైన తాగునీటికీ, సాగునీటికీ కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్రిటిషు పాలనలో పన్నుల నిరాకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది.. ప్రత్తిపాడు...
పెమ్మసాని – నారా లోకేశ్.. జనాన్ని వదలని నేతలు – ఓడినా ఒకరు.. టికెట్ రాకపోయినా మరొకరు..
ఆ ఇద్దరూ నిస్వార్థ నాయకులే. అందుకే అధికారం లేకపోయినా ప్రజలకు దూరం కాలేదు. ప్రజాసేవను వదలలేదు. సొంత పనులకే పరిమితం కాలేదు. తమను నమ్ముకున్న జనం కోసం ఏదో రూపంలో సేవ చేస్తూనే...