Home Search
కవిత - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో ఏర్పాట్లు – సీఎం కేసీఆర్ కీలక ఆదేశం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లోనూ ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ...
హైదరాబాద్లో ‘మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్’.. ప్రారంభించిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్లో ఈరోజు 'మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్' ప్రారంభమైంది. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు...
ఢిల్లీలో నేడు టీఆర్ఎస్ రైతు దీక్ష.. కేంద్రంపై పోరును ఉధృతం చేసిన సీఎం కేసీఆర్
కేంద్రం అనుసరిస్తున్న వరి సేకరణ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 61 లక్షల మంది...
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ఎంపీలతో కీలక సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభారావు, కుమార్తె, ఎమ్మెల్సీ కె. కవితతో సహా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు...
ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్?
ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్ వద్ద సీఎం కేసీఆర్ ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్తోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ...
మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసనమండలి ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితి ఏడాది నుండి రెండేళ్లకు, సభ్యుల సంఖ్యను 14 నుండి 18కి, కమిటీలో రైతుల సంఖ్యను 8 నుండి 12కు పెంచుతూ ప్రభుత్వం రూపొందించిన మార్కెట్...
సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ‘మృత్యుంజయ హోమం’ నిర్వహించిన మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంపూర్ణ ఆరోగ్యం కోసమని, 'మృత్యుంజయ హోమం' తలపెట్టారు, రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్. ఈరోజు (సోమవారం) తన కుటుంబ సభ్యులతో కలిసి...
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు- 2021 వరించిన విషయం తెలిసిందే. గోరటి వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’...
ములుగు జిల్లాలో ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు’ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఈ-హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముందుగా ములుగు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టి రెండు...
సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన విజయవంతం, సీఎం ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముంబయి పర్యటన విజయవంతంగా జరిగింది. ఫిబ్రవరి 21, ఆదివారం నాడు సీఎం కేసీఆర్ ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్...