Home Search
పీఎం మోదీ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన
బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు శనివారం నాడు సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని, రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ...
ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, కరోనాపై కీలక సూచనలు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు కరోనా పరిస్థితులపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్,...
హైదరాబాద్ లో నెలరోజుల్లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు శనివారం నాడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. నెలరోజుల్లో బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ కింద హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
కేంద్ర బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. కరోనాతో ఏర్పడిన పరిస్థితులు దృష్ట్యా దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2021-22 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి...
ప్రధానమంత్రి స్వనిధి పథకం అమలులో అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ
ప్రధానమంత్రి స్వనిధి (ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి) పథకం అమలులో అగ్ర స్థానంలో నిలిచినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు లభించాయి. తెలంగాణ రాష్ట్రంలో వీధి వ్యాపారుల గుర్తింపు, బ్యాంకు...
కాంగ్రెస్ కు రాజీనామా, బీజేపీలో చేరిన సినీనటి ఖుష్బూ
కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ సినీనటి ఖుష్బూ సోమవారం నాడు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రతినిధిల సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ముందుగా ఈ రోజు...
లాక్డౌన్ పొడిగింపు వార్తలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి దేశంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలు, వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. మరోవైపు గుజరాత్ సహా మరికొన్ని...
లాక్డౌన్ పొడిగింపుపై మరోసారి స్పష్టత నిచ్చిన కేంద్రం
దేశంలో ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలు, వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. అలాగే ఢిల్లీలో జూన్ 18...
బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద వలసకూలీల ఆందోళన
ఏప్రిల్ 14, మంగళవారం నాడు వేల సంఖ్యలో వలస కూలీలు ముంబై లోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా పనుల్లేక, డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నామని, తిరిగి తమ...
లైవ్ అప్డేట్స్ – కేంద్ర బడ్జెట్ 2019-20
కేంద్ర బడ్జెట్ 2019-20 - లైవ్ అప్డేట్స్
చిన్న వ్యాపారులకు 59 నిమిషాల్లో లోన్ అందించే ఏర్పాటు
భారత్ మాల ఫేజ్- 2 అన్ని రాష్ట్రాలకు సహకారం
డీజిల్,...