Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
పెన్నా బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు పెన్నా బ్యారేజీ పనులను పరిశీలించారు. కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులను మరింత వేగంగా చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు....
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: సభలో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ విధించిన స్పీకర్
ఎనిమిదవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాల్లో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి శాఖల వారీగా ప్రతిపాదనలు...
త్వరలో ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టబోతున్నాం – మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలు చేపట్టనున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 1800 మంది కుటుంబాలకు ఆర్టీసీతో పాటు...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించిన స్పీకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహిస్తూ.....
రేపే వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం
వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం రేపు (మార్చి 15, మంగళవారం) జరగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాల్-1లో ఈ సమావేశం జరగనుంది....
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు ఐదేళ్లు పరిపాలించమని అవకాశం ఇచ్చారని.. ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు...
ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత
ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కందికొండ ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం...
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం.. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు
నేడు (శనివారం) వైఎస్సార్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో...
వార్షిక బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. స్వల్ప చర్చ...
రేపు ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ, బడ్జెట్ కు ఆమోద ముద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రేపు (మార్చి 11, శుక్రవారం) ఉదయం 9 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ...