Home Search
వైఎస్ జగన్ - search results
If you're not happy with the results, please do another search
తొలిసారిగా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించబోతున్నారు....
సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్గుప్తా కన్నుమూత
సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గురుదాస్ దాస్గుప్తా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన గుండె, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నారు. కోల్కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
కీలక పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 30, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
ఏపీఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, అక్టోబర్ 30 బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన...
ఆర్టీసీ విలీనంపై ఏపీ ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్ నియామకం
ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీఎస్ఆర్టీసీ వీలీన ప్రక్రియ దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియను...
ప్రవాస భారతీయుడికి నోబెల్ పురస్కారం
అక్టోబర్ 14, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయుడు, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ పురస్కారం వరించింది. మరో ఇద్దరు ఆర్ధికవేత్తలైన ఎస్తర్...
రైతు భరోసాకి రూ.5510 కోట్లు విడుదల, రైతులకి ఇచ్చే సొమ్ము రూ.13,500 కి పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5510 కోట్లు విడుదల...
ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా నియమితులైన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. అక్టోబర్ 7, సోమవారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ...
సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో కొత్త ఇసుక పాలసీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఇసుక విధానంపై కీలక ప్రకటన చేసారు. సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీ అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇసుక...
ఏపీ బడ్జెట్ 2019-20 హైలైట్స్
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల...