Home Search
అసెంబ్లీ - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన మన్మోహన్ సింగ్
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆగస్టు 13, మంగళవారం నాడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు జరగనున్న ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జైపూర్ లో నామినేషన్ దాఖలు చేసే సమయంలో...
కాపు రిజర్వేషన్స్ పై మోడీకి లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం
కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్స్ పై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ లో 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి కేంద్రం...
జమ్మూ కశ్మీర్ పై జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 8, గురువారంరాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం లాంటి చరిత్రాత్మకమైన...
జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ విషయంలో సరి కొత్త సంచలనానికి నాంది పలికింది. గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో ఏమి జరుగుతుందనే ఉత్కంఠకు తెరదించుతూ ఆగస్ట్ 5న...
ఆర్టికల్-370 వివరాలు
ఆగస్ట్ 5వ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేసింది. హోంశాఖ మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో...
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు
గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో ఏర్పడిన ఉత్కంఠకు తెరతీస్తూ, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హోం మంత్రి అమిత్ షా మొదటగా కశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లును రాజ్యసభలో...
గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీగా అవకాశం
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ యాదవరెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో, టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు అప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ యాదవరెడ్డి పై అనర్హత వేటు...
ఓటమితో ఎవరు నా వాళ్ళో అర్థమైంది
పార్టీకోసం పని చేస్తున్న అభిమానులకు, కార్యకర్తలకు అండగా నిలబడతానని, ఎవరు భయపడకండి అని పవన్ కళ్యాణ్ ఈ రోజు జనసైనికులకి అభయం ఇచ్చారు. పార్లమెంట్ నియోజక వర్గాల సమావేశం సందర్భంగా, రాష్ట్ర కార్యాలయంలో...
ఎపిఎఫ్డిసి చైర్మన్ గా అలీ నియామకం
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు సినీ నటుడు, ప్రముఖ హాస్యనటుడు అలీ వైసీపీ పార్టీలో చేరి, పార్టీ విజయం కోసం పని చేసారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి,...
కాపు రిజర్వేషన్స్ పై సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ
కేంద్ర ప్రభుత్వం అగ్ర వర్ణ పేదలకు ప్రకటించిన 10% రిజర్వేషన్స్ తిరిగి పూర్తిగా వారికే కేటాయిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత టీడీపీ ప్రభుత్వహయాంలో చంద్రబాబు నాయుడు,...